Skip to content
మత్తయి 5:1-7

మత్తయి 5:1-7

1
యేసు ఆ జనసమూహాన్ని చూసి కొండ మీదికి వెళ్లి కూర్చుని ఉండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు.
2
అప్పుడు ఆయన వారికి బోధించడం మొదలుపెట్టారు. ఆయన ఇలా బోధించారు:
3
“ఆత్మ కోసం దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే.
4
దుఃఖించే వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు.
5
సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు.
6
నీతి కోసం ఆకలిదప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపొందుతారు.
7
కనికరం చూపేవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options