Skip to content
ద్వితీయోపదేశకాండము 27:11-14

ద్వితీయోపదేశకాండము 27:11-14

11
ఆ రోజే మోషే ప్రజలకు ఆజ్ఞాపించాడు:
12
మీరు యొర్దాను నది దాటిన తర్వాత, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను గోత్రాల వారు గెరిజీము పర్వతం మీద నిలబడి ప్రజలను దీవించాలి.
13
రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రాల వారు ఏబాలు పర్వతం మీద నిలబడి, శాపాలు పలకాలి.
14
లేవీయులు ఇశ్రాయేలు ప్రజలందరికి బిగ్గరగా ఇలా చెప్పాలి:
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options