Skip to content
సంఖ్యాకాండము 21:18-20

సంఖ్యాకాండము 21:18-20

18
రాకుమారులు ఆ బావిని త్రవ్వించారు, ప్రజల సంస్థానాధిపతులు తమ రాజదండాలతో కర్రలతో త్రవ్వారు.” తర్వాత వారు అరణ్యం నుండి మత్తానకు వెళ్లారు,
19
మత్తాన నుండి నహలీయేలుకు, నహలీయేలు నుండి బామోతుకు,
20
బామోతు నుండి మోయాబు లోయకు వెళ్లారు. అక్కడే పిస్గా పర్వతం ఉంది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options